గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్ భవనక్కు పార్టీ నేతలతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్ డ్రైవ్ ను గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు. ఛైర్మన్ పోడియా…
Image
బ్యాంకు సమ్మె, SBI అలర్ట్
బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్టేట్ యూనియన్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. జనవరి 31, ఫిబ్రవరి / తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో తమ బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చంటూ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కానీ తన శాఖలు, కార్యాల…
Image
దావోస్ లో మోదీ పై బిలియనీర్ ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సోరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్ లో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్ లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడ…
Image
తొలి T-20లో టీమిండియా విజయం
న్యూజిలాండ్ తో జరిగిన తొలి T-20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఆదిలోనే రోహిత్ శర్మ(7) నిరాశ పరిచినా.. కేఎల్ రాహుల్(56), కెప్టెన్ విరాట్ కోహ్లి(45) జట్టును ఆదుకున్నారు. చివర్లో శ్రేయస్ అయ్యర…
Image
న్యూజిలాండ్ చేరిన కోహ్లిసేన
సుదీర్ఘ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో కాలు మోపింది. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కోహ్లి.. 'ఆక్లాండ్ లో అడుగుపెట్టాం' అనే వ్యాఖ్య జోడించాడు. అయిదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారమే తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత కి…
Image
ప్రజలంతా KCR వైపే ఉన్నారు
తెలంగాణ ప్రజలంతా TRS అధ్యక్షుడు, CM కేసీఆర్ వైపే ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు 136 పోలింగ్ బూత్ లో నేటి ఉదయం మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో అన్ని మున్సిపా…
Image